జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.

0
64

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు, పింఛను, వైద్య సౌకర్యాలు, రైల్వే పాస్‌లు, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు, అక్రిడిటేషన్‌లో పారదర్శకత అవసరమని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రాయల్, ప్రధాన కార్యదర్శిగా హిదాయతుల్లా, ఏపీ బీజేఏ అధ్యక్షుడిగా రెడ్డి ప్రసాద్ ఎన్నికయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం ఎవరిని విచారించాలనుకుంటున్నారో...
By Pagadala Venkateswar 2026-01-21 06:26:52 0 149
Andhra Pradesh
ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం !!
కర్నూలు : నంద్యాల : బేతంచర్ల : డోన్ :  ఈ రోజు డోన్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో,...
By Hari Krishna 2025-12-24 14:26:30 0 231
Andhra Pradesh
కోడుమూరు పట్టణం ప్రజలంతా సంకటితమై ఈ దేశం నుండి బిజెపి పార్టీని సాగనంపాలని
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనంతరత్నం మాదిగ   ఏఐసిసి & ఏపీసీసీ...
By mahaboob basha 2025-09-29 10:30:19 0 269
Andhra Pradesh
పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"
పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు...
By Kothuru Murali 2026-05-11 05:37:16 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com