శ్రీ కంఠమహేశ్వర విగ్రహం ప్రతిష్టాపన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.....

0
145

నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్..

రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, గౌడ సంఘం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు....

వివిధ గ్రామాల సర్పంచులు మరియు వార్డు సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Nagaland
Tribes Resume Sit-In Protest Over 48-Year-Old Reservation Policy
The Nagaland Cabinet has approved the Nagaland Youth Policy 2025, aiming to empower the...
By Bharat Aawaz 2025-07-17 11:06:31 0 1K
Andhra Pradesh
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*  *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*   *డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
By Rajini Kumari 2025-12-21 12:25:54 0 213
Andhra Pradesh
మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:16:07 0 84
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:38:31 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com