పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం

0
59

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితులు బాలకృష్ణ, పాపిరెడ్డి, మురళీ, రాజేంద్ర ఆదివారం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు వాపోయారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan Issues Key Directives to Party Leaders ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు...
By Pagadala Venkateswar 2026-01-22 10:39:50 0 121
Telangana
కరీంనగర్‌లో శ్రీరామనవమి సందడి..
KARIMNAGAR 
By Sunka Santhosh 2026-03-27 08:23:19 0 209
Andhra Pradesh
Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Andhra Nara Lokesh Announces Major Announcement Today at 6 PM కాకినాడలో భారీ ప్రాజెక్టు ఏపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:07:37 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com