విజయనగరంలో కేజీ చేపలు రూ.150

0
149

ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో ఆదివారం నాన్వెజ్ ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. నాటు కోడి రూ.900, బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ రూ.180, విత్స్కిన్ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. అదేవిధంగా మటన్ రూ.800, చేపలు రూ.150, రొయ్యలు రూ.350కి కొనుగోలు చేస్తున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 137
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
*విజయవాడ   దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత     దుర్గగుడికి...
By Rajini Kumari 2025-12-27 10:39:41 0 187
Telangana
వరంగల్
    రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం   ...
By Ellandula Sandeep 2026-03-05 06:52:08 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com