"అదిరిపోయే ‘కాక కేఫ్’ ప్రారంభం: రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
160

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రుచికరమైన తినుబండారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలబోతగా అల్వాల్‌లో కొత్తగా కొలువుదీరింది “కాక కేఫ్” (KAKA CAFE) 

అల్వాల్ రిట్రీట్ కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్‌ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఘనంగా ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్  చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే.. కేఫ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. "యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి రావడం శుభపరిణామం. ఇలాంటి కేఫ్‌ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి" అని కొనియాడారు. 

కేఫ్ నిర్వాహకులు వినోద్ కుమార్, నరేందర్ లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రావుల అంజయ్య, శివ గౌడ్, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, యాదగిరి గౌడ్, సురేష్, సెంథిల్, ప్రేమ్, సాజిద్, రాజేందర్, అంజయ్య, నర్సింగ్ రావు, ప్రేమ్ కుమార్, రెహ్మత్ ఖాన్, లోకేష్, వెంకటేష్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు నిర్వాహకుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ప్రారంభోత్సవం ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా సాగింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ...
By Kothuru Murali 2026-02-12 05:43:23 0 124
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు  ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
By Boya Dasthagiri 2026-05-05 16:19:54 0 86
Telangana
నిజామాబాద్
జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ...
By Sadaq Sadaq 2026-05-23 04:10:40 0 33
Karnataka
ಡಾ. ವಿಷ್ಣುವರ್ಧನ್ ಮತ್ತು ಬಿ. ಸరోజಾ ದೇವಿಗೆ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಗೌರವ
ಖ್ಯಾತ ನಟರು ಡಾ. #ವಿಷ್ಣುವರ್ಧನ್ ಮತ್ತು ನಟಿ #ಬಿ.ಸరోజಾದೇವಿ ಅವರನ್ನು ಮರಣೋತ್ತರವಾಗಿ ಅತ್ಯುನ್ನತ...
By Pooja Patil 2025-09-13 05:38:04 0 189
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com