రైతన్నల కష్టం మిల్లర్ల దంధ

0
374

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులతో మాట్లాడారు వరి ధాన్యానికి ఏ గ్రేడ్ అని సర్టిఫికెట్ ఇచ్చి రైస్ మిల్లుకు  తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసిన తర్వాత బి గ్రేడ్ కిందనే డబ్బులు వేస్తామని అంటున్నారు రైస్ మిల్లర్లు ప్రతి సెంటరు తిరుగుతూ మీరు బి గ్రేడ్ గానే సర్టిఫైడ్ చేయాలని సెంటర్ ఇన్చార్జిలను ఇబ్బంది పెడుతున్న వైనం మండలంలోని కొనుగోలు కేంద్రాలలో నడుస్తుందన్నారు ఆరుగాలం కష్టపడిన అన్నదాతను ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు వెంటనే జిల్లా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు కెసిఆర్ పరిపాలనలో రైతులకు స్వర్ణ యుగముల ఉండేది అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదు అన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:53:05 0 161
Telangana
నా కొడుక్కి బెయిల్ వస్తుంది.
చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:50:29 0 71
Andhra Pradesh
బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని...
By Boiena Rajesh 2026-02-25 13:22:15 0 251
Andhra Pradesh
మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని...
By Pagadala Venkateswar 2026-04-11 06:16:07 0 77
Andhra Pradesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-31 10:06:06 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com