నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
Posted 2026-04-23 01:59:41
0
142
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా ఇదారు తివ్రగాయల పలయారు. జక్రాన్పల్లి మండలం ప్యూపలపల్లీ గ్రామానికి చెంధిన వాల్గాట్ దినేష్ మరియు అథాని భార్య వార్షిని మరియు అథాని అక్కా వాల్గాట్ రాణి వెల్పుర్ మండల కేంద్రం లోనీ బంధువ్లాను ప్రమర్షిన్చి తిరిగి వాస్తుండగా మామిడిపల్లి జాతీయ రహదారి పై నిర్మల్ నుoడి హైదరాబాద్ వెల్టునా షిఫ్ట్ కారు విరుప్రమిస్తున పల్సార్ బైక్ ను బలంగ డికో టింధి. పల్సర్ పై ఉన్నా దినేష్ మరియు వార్షిని లకు తివ్రగాయ లుకాగా రాణి ని జిల్లా అసిపత్రికి తార్లిన్చాగా మార్గ మధ్యలో మృతిచెంద ధి.ఘటన స్టాలానీ పారిషిలిన్చినా పోలీసులు ప్రమధనికి కరణమైన కారుని డ్రైవార్ని అధుపులోకి తిసుకో ని కేసునమోధు చెసి దర్యాప్తు చేయాడo జరుగుతుంధాని ఆర్మర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ తెలిపియారు .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి: నివాళులర్పించిన ఇంచార్జ్ జేసి.
మదనపల్లె కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి...
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
తెలంగాణ సీఎం...
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
NATIONAL ROAD SAFETY UPDATE 2025: PROJECTIONS INDICATE CRITICAL NEED FOR BEHAVIORAL CHANGE AMID RISING HIGHWAY FATALITIES
December 25, 2025 — As the calendar year 2025 draws to a close, preliminary data...
HP Sharpens Focus on Governance and Major Development
In a move to accelerate development, the Himachal Pradesh government is reinforcing its...