నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ

0
261

నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ

నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు 2016 2018 సంవత్సరంలో మున్సిపల్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. అక్రమ గ్రావెల్ పై ( మట్టి తవ్వకాలు ) వచ్చిన అవినీతి ఆరోపణలపై నిధులు దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమాచారం. గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు మరి కొందరు మున్సిపల్ సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.
మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం 'మిషన్ ఎయిడ్స్ సురక్ష'...
By Pagadala Venkateswar 2026-05-08 05:24:16 0 62
Andhra Pradesh
గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.
గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం....
By John Baji 2025-12-29 13:59:39 0 155
Telangana
గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్...
By Prashanth Goindla 2026-02-02 18:07:35 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com