ఉపాధి హామీ వేతనదారుడు మృతి

0
198

గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే వేతనదారుడు పని చేస్తు మంగళవారం అస్వస్థకు గురైయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి తెలిపారు. పని స్థలంలో అస్వస్థకు గురై మరణించినందున ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్స్ గ్రేషియాకు సిఫార్సు చేసినట్లు చెప్పారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
By Sidhu Maroju 2025-07-20 14:34:23 0 1K
Business & Finance
Still Filing Taxes Manually Choose E-Filings Today
E-filing simplifies the process of submitting tax returns, statutory forms, and government...
By Navya Sree 2026-07-10 07:06:05 0 73
Andhra Pradesh
గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లా...
By John Baji 2026-01-23 01:55:34 0 234
Andhra Pradesh
మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు  వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి...
By Chennaiah Kati 2026-03-09 13:34:14 0 360
Andhra Pradesh
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష
_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్...
By Boya Dasthagiri 2026-03-30 12:50:27 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com