పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

0
57

పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గోడ పత్రికలు, కరపత్రాల పంపిణీతో పాటు, కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ప్రజలకు చూపించి వాటి ఉపయోగాలను అధికారులు వివరించారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-02-16 04:51:31 0 154
Maharashtra
सराफा बाजारात सोन्याचे दर वाढले, खरेदीदार चिंतेत
नाशिकसह राज्यातील #सराफा बाजारात १४, १८, २२ आणि २४ कॅरेट #सोन्याचे दर सतत वाढत आहेत. मागील काही...
By Pooja Patil 2025-09-13 05:21:36 0 182
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com