3వ రోజు ఆట ల పోటీలు

0
202

 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల ప్రభు త్వ మహిళ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆటలు పోటీలు నిర్వహించారు ఆటల పోటీలు భాగంగా రింగ్ టెన్నిస్. త్రీ లెగ్రేట్ పరుగు పందెం లు. వివిధ ఆటలు ఆడారు 160 మంది మహిళా ఉద్యోగులు  హాజరైనారు.  మంగళ వారం కూడా స్థానిక జిల్లా పరిషత్ ఆవరణం లో కార్య క్రమం ఉంటుందని ఉమెన్ వింగ్ చైర్మన్ కవిత గారు తెలిపారు.    అందుకు అనుమతి కలెక్టర్ గారిని కోరగా దయ తలచి అనుమతి ఇచ్చారని. మరియు ఈ కార్య క్రమం నకు సహక రిస్తున్న ఏపీ జె ఏ సి జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ రావుగారికి. కార్య దర్శి రవి కుమార్ గారికి అభినందనలు మహిళా ఉద్యోగులు తెలియ జేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అహోబిలంలో స్వాతి వేడుకలు !!
కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో...
By Hari Krishna 2025-12-16 06:55:44 0 207
Andhra Pradesh
* *ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.*
* *_ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.._* * *_ప్రకాశం జిల్లా:_* * _భూగర్భ ఖనిజాల శాఖ కార్యాలయ...
By Chennaiah Kati 2026-02-07 17:34:53 0 188
Rajasthan
“RIICO की नई जमीन योजना: उद्योग विकास या विवाद
RIICO ने #RisingRajasthan सम्मेलन बाद नई जमीन आवंटन योजना चालू करी। इस पांचवी राउंड में ७९...
By Pooja Patil 2025-09-12 04:36:52 0 482
Andhra Pradesh
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-07 00:56:04 0 131
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com