విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.

0
146

కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ MLA G మధుసూదన్ రెడ్డీ గారు విద్యార్థులనీ ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కేవలం విద్యా వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అందువలన ప్రతి ఒక్కరికీ విద్యా అనేది చాలా ముఖ్యమైన అంశగా వర్ణించారు. విద్యా కోసం  ఎంత వరకు అయినా పని చేస్తా అని  ఈ సందర్భంగా పేరూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను జూనియర్ కళాశాల గా ప్రభుత్వం తో మాట్లాడి ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కేవలం విద్యా మీద మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలని అందుకు సంబంధించి కోకో వాలీబాల్ కబడ్డీ కి సంబంధించిన సామాగ్రిని  వెంటనే అందేలా చేస్తానని మాట ఇచ్చారు. చుట్టూ ప్రకల ఉన్న గ్రామాల విద్యార్థులకు అనుగుణంగా పేరూరు గ్రామంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటు కు కూడా ప్రక్కనే ఉన్న mp గారిని కోరడం జరిగింది.  ఈ  కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన పూర్వ విద్యార్థులకు గ్రామ పెద్దలు ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
  అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో...
By Sidhu Maroju 2025-06-09 10:26:55 0 1K
Andhra Pradesh
భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర
బాపట్ల,  సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా...
By Vadlamudi NagaVenkat 2026-05-15 11:32:23 0 70
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 120
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com