ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

0
180

*స్క్రోలింగ్ కొరకు*

 

ఆచంట

21-12-2025

 

 

➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం కవిటం గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన*

 

➖ ఉదయం 9:27 నిముషాలకు గంటలకు శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

 

➖ ఏపీ శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం

 

➖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఘన స్వాగతం పలికిన పితాని సత్యనారాయణ

 

➖ మంగళ వాయిద్యాలు, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సోమేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ

 

➖ *ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లిన కవిటం గ్రామం*

 

➖ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు.

 

➖ *ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి ఆనం భరోసా*

 

➖ కార్యక్రమం అనంతరం స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి ఆనం

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రవిచంద్ర గారికి సత్కారం
*నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని వారి నివాసంలో...
By Rajini Kumari 2025-12-24 10:50:42 0 136
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 671
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com