పుంగనూరు: గ్రానైట్ లారీలకు రూ 1. 82 లక్షల ఫైన్

0
62

చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై మధుసూదన్ పట్టుకున్నారు. పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు లారీలకు రూ. 1.82 లక్షల జరిమానా విధించారు. కలకడ నుంచి వస్తున్న ఈ లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
Andhra Pradesh
First time deemed discam licence policy
ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం...
By G k Nookala 2026-04-24 14:21:43 0 117
BMA
Local Newsrooms Turn to Non-Profit Models for Survival
As traditional advertising revenues continue to dry up globally, local reporters are finding a...
By Dunna Jessicaruth 2026-05-20 06:03:31 0 25
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com