పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం

0
65

చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం పుంగనూరు మండలం, బయలు గాని పల్లిలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖానా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయూబ్ ఖానా మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని విమర్శించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:43 0 143
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 151
Bihar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan after meeting Nitish Kumar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan After the meeting, while speaking to the media,...
By BMA ADMIN 2025-05-19 18:37:05 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com