పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం

0
103

చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శనివారం పుంగనూరు మండలం, బయలు గాని పల్లిలో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖానా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అయూబ్ ఖానా మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అడ్డంకులు సృష్టించడం దారుణమని విమర్శించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు...
By Pagadala Venkateswar 2026-05-02 02:37:43 0 98
Telangana
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…...
By Ponnala Srinivasrao 2026-05-15 02:45:27 0 98
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 84
Andhra Pradesh
పశ్చిమ వైయస్సార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
విజయవాడ 1-1-2026   ప్రచురణార్ధం   *పశ్చిమ వైకాపా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు*...
By Rajini Kumari 2026-01-01 10:25:15 0 232
Business & Finance
Late Vehicle Loan Payments Can Cost You More Than Money
Missing your vehicle loan repayments can lead to serious financial and legal consequences....
By Navya Sree 2026-07-11 07:09:29 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com