"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
Posted 2026-04-15 13:21:30
0
144
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. సంబంధిత అధికారులతో పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంతో ఆల్వాల్ ధోబీ ఘాట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బోర్వెల్ మరమ్మత్తుల సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ రోజు మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తవడంతో నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. దీంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు మరోసారి స్పష్టమైంది.
ఈ సందర్భంగా స్థానికులు వారి పట్టుదల, చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ చందు, వెంకటేష్, శ్రీను, లలిత, రాము, విజయ పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*
మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
*కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం*
కశింకోట: మండల పరిధిలోని పలు...
అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల...
ఉమ్మడి జిల్లా కందుకూరు మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం
*ప్రకాశం జిల్లా తేది:29.01.2026*
*ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్...