ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్

0
130

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రేగులపాడు కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ధూపం చార్మిల, చాందినీ 459/470 మార్కులు సాధించారు. వీరిద్దరికీ యాదృచ్ఛికంగా సమాన మార్కులు రావడంతో కేజీబీవీ ప్రిన్సిపల్ ఉషారత్నకుమారి, సహచర సిబ్బంది అభినందించారు. వీరే కేజీబీవీలో ఫస్ట్ ఇయర్ టాపర్లు కావడం విశేషం.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-11 03:13:37 0 131
Andhra Pradesh
గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ
కర్నూలు : కర్నూలుజిల్లా...10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం...
By Hari Krishna 2025-12-30 16:28:39 0 208
Andhra Pradesh
పుంగనూరు మండలంలో ఘోరం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై...
By Kothuru Murali 2026-04-02 06:07:52 0 120
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:32:40 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com