ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే

0
98

మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మరియు మద్యం సేవించి కుడా వాహనాలు నడపద్దని చెప్పారు.. రోడ్డుపైన వాహనాలతో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.అనంతరం R&B మరియు పోలీసు అధికారులకు పలు సూచనలు ఆదేశించారు,ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ గారు, ACP ప్రకాష్ గారు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Himachal Pradesh
हिमाचल में प्रस्तावित बुल्क ड्रग पार्क को पर्यावरण मंजूरी
हिमाचल प्रदेश के #उना जिले में प्रस्तावित #बुल्क_ड्रग_पार्क को केंद्रीय पर्यावरण मंत्रालय से...
By Pooja Patil 2025-09-13 06:55:51 0 213
Telangana
విద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన చదువు ఉత్తీర్ణత ఉపాధ్యాయులు కృషి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు.పదో తరగతి...
By Gangaram Rangagowni 2025-12-23 09:33:32 0 219
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com