చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
132

ఎమ్మిగనూరు టౌన్ లో వైయస్సార్ సర్కిల్, శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా, మరియు సోమేశ్వర సర్కిల్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను.ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త కె. రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో...

చలివేంద్రాల ప్రారంభం చేయడం ఎంతో అభినందనీయం,

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజల సేవకు ఎల్లప్పుడూ ముందుండే నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి అని తెలిపారు. మండుతున్న ఎండల్లో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు తీసుకున్న ఈ కార్యక్రమం ఆయన ప్రజాప్రేమను, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది.

ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం వారి ప్రజలపట్ల ఉన్న మమకారం, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది,

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈ నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.

ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|
సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి...
By Sidhu Maroju 2026-02-11 15:21:07 0 177
Telangana
క్షేమంగా వెళ్ళి రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి
  మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త,...
By Bittu Bittu 2026-01-16 12:50:05 0 354
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు !!
కర్నూలు : కర్నూలు జిల్లా :* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌...
By Hari Krishna 2025-12-22 13:48:04 0 185
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com