పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
Posted 2026-02-10 07:27:49
0
163
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ తెలిపారు. పట్టణంలోని తూర్పు మొగసాల, ముడేప్ప సర్కిల్, మదనపల్లె రోడ్డులో బస్సు షెల్టర్లు లేక విద్యార్థులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందిందని, ప్రతి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: రాబోయే...
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*
కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
Chitra, IAS: Championing People-Centric Governance in Kerala
The Journey Begins
"The true strength of governance lies in its ability to...
Bengaluru Metro Expansion Driving Urban Infrastructure Growth
Bengaluru continues to strengthen its urban infrastructure through the expansion of the Namma...
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*
వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత...