ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం

0
100

*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం* 

 

అమరావతి :

 

ఏపీలో సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా అమలు చేసే ఈ నిబంధన.. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉంటుంది. వేట లేని ఈ సమయంలో మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 17 నుంచి వివరాల సేకరణ ప్రారంభం కానుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Amaravathi city
  అమ‌రావ‌తికి మ‌రో 'గుర్తింపు'!   ఏపీ రాజ‌ధాని...
By G k Nookala 2026-04-05 13:43:14 0 175
Telangana
సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే...
By Avunoori Mahesh 2026-04-11 12:17:31 0 144
Andhra Pradesh
పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర...
By Kothuru Murali 2026-03-29 07:30:20 0 131
Telangana
పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హతం.|
హైదరాబాద్ : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్...
By Sidhu Maroju 2025-12-25 17:43:18 0 165
Andhra Pradesh
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ !!
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)ఆజాద్ భవన్, ఐ.పి. ఎస్టేట్, న్యూఢిల్లీ 110002ICCR ద్వారా...
By Hari Krishna 2025-12-28 02:30:01 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com