ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
146

రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్కు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో తొలిదశలో 33. 40 కోట్లు వ్యయం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూర్య ఘర్ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్లను సవర విలువలతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపుర రాంప్రసాద్ తెలిపారు రాయచోటి నియోజకవర్గం లో చిన్నమండ మండలం దేవగుడిపల్లి గ్రామంలో బాపూజీ నగర్ లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినీత వినియోగదారుల గృహాలకు సీఎం సూర్యఘర్ అమర్చిన రెండు కిలోవార్డు సామర్థ్యం గల సోలార్ రూట్ ఆఫ్ యూనిట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాత్యులు మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారులు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యను మంత్రి ప్రారంభించారు రాయచోటి డివిజన్లో 6 మండలాల్లో తొలి దశలో 20074 మంది ఇళ్లపై ఏర్పాటు పూర్తి అయిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గృహానికి రెండు కిలోమీటర్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు నెలవారి విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణం పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు చిన్న బండి మండలంలో 968 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు అమర్చడం జరిగింది 

Search
Categories
Read More
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 304
Telangana
మున్సిపాల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ...
By Avunoori Mahesh 2026-04-23 14:34:27 0 151
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు
*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*   ************************** మంగళగిరి శ్రీ గంగా...
By Rajini Kumari 2026-01-23 11:56:32 0 194
Andhra Pradesh
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...
By Kothuru Murali 2026-05-24 17:39:08 0 90
Andhra Pradesh
పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-05-30 14:01:10 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com