నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.|
Posted 2026-01-01 12:43:55
0
183
మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
మద్యం తాగి బిర్యాని తిన్న అనంతరం 17 మంది తీవ్ర అస్వస్థత కి గురయ్యారు,
వీరిలో పాండు (53)మృతి చెందగా..అపస్మారక స్థితిలో ఉన్న 16 మంది ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ ల్లో చేర్చారు.
నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న బాధితు ను పరామర్శించి కుటుంబ సభ్యులులకు మనోదైర్యాని కల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి,
ఆయన తో పాటు సోమ్మాన్నగారి శ్రీధర్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి, గఫ్ఫార్, రహీం, చందు, రాంచందర్, అమీర్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ ధీరజ్
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ స్వయంగా ప్రజల...
Chandigarh Accelerates Smart City Infrastructure Growth
Chandigarh continues to strengthen its position as one of India's leading smart cities through...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో...
Ahmed Nadeem IAS: Leading Governance with Vision
A distinguished Telangana IAS officer whose leadership, administrative expertise, and commitment...
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు
...