15 నుంచి గ్రామసభలు:బొబ్బిలి ఎంపీడీవో
Posted 2026-04-10 00:53:15
0
142
బొబ్బిలి మండలంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.రవికుమార్ చెప్పారు. 15న 14 పంచాయతీలు, 16న 15, 17న ఒక గ్రామ పంచాయతీలో గ్రామసభలు జరుగుతాయని ఆయన చెప్పారు. పంచాయతీలో సమస్యలపై గ్రామసభలో చర్చించి పరిష్కారానికి తీర్మానం చేస్తామని, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
#Boiena Rajesh
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
శ్రీకాకుళం: ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ...
Trademark Objection Response Protects Brand Rights
A Trademark Objection Response helps address concerns raised by the Trademark Registry during the...
భద్రాచలం బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా...
Gold Prices Remain Firm in Delhi Bullion Market
Gold prices continued to remain firm in Delhi's bullion market, supported by strong global trends...