కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..

0
151

కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం కరీంనగర్ కమిషనరేట్ లో వెలుగు చూసింది. పే-సెక్షన్ లో పని చేసిన ఓ ఉద్యోగి ముగ్గురు మృతుల ఐడిలను వాడుతూ, ప్రైవేట్ ఖాతాల ద్వారా 1.40 కోట్ల కాజేశాడు సిపి గౌస్ ఆలం ఆదేశాలతో నిందితుడి పై కేసు నమోదు అయింది. ఈ నిధులు మరలింపు పై టాస్క్  ఫోర్స్ ఏసీబీ  లోతైన  విచారణ జరుగుతుందని సిపి వెల్లడించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం...
By Ratna Sekhar 2026-02-19 14:33:13 0 198
Andhra Pradesh
ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 15.05.2026*    *• అచ్చ ప్రాజెక్టుతో...
By Rajini Kumari 2026-05-16 15:05:39 0 63
Andhra Pradesh
నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు...
By Pagadala Venkateswar 2026-05-07 05:47:12 0 61
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 1K
Andhra Pradesh
“కుళాయిలు ఉన్నాయి… నీళ్లు ఎక్కడ?”
ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య ఇంకా వేలాది గ్రామీణ కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. కేంద్ర...
By Babitha Babitha 2026-05-15 09:12:52 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com