"అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!

0
160

మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, IAS, కౌకూర్‌లోని మోడల్ మార్కెట్–మహిళా మండల్ వద్ద కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

మహాదేవపూర్, కౌకూర్ ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలు, ఇరుకైన వీధుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గమనించారు. అత్యవసర సేవలు, స్కూల్ బస్సులు చేరుకోలేని పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను సామాజిక కార్యకర్త తుడిమెల్ల మల్లికార్జున మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కమిషనర్ సంచిత్ గంగ్వార్ స్థలాన్ని సందర్శించి, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుమారు 300 ఇళ్లకు కీలక మార్గమైన ఈ రహదారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 128
Uttarkhand
Uttarakhand Mulls Reopening Nanda Devi Peak After 42-Year Ban
After four decades, Uttarakhand is exploring the possibility of reopening Nanda Devi (7,816 m)...
By Bharat Aawaz 2025-07-17 07:33:09 0 1K
Andhra Pradesh
మదనపల్లె-రామసముద్రం ఆర్టీసీ బస్సుల దుస్థితి.. ప్రయాణికుల ఆవేదన.
మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిగా లేకపోవడం, ఉన్నవి కూడా తరచూ ఆగిపోవడంతో...
By Pagadala Venkateswar 2026-05-24 07:41:39 0 24
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com