మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
Posted 2026-04-09 13:55:48
0
150
మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో డిసిపి భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఎడి సురేఖ, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో, నకిలీ పత్తి విత్తనాల వినియోగంతో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె...
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
"భక్తులసౌకర్యమే లక్ష్యం..
సమన్వయంతో ఏర్పాట్లు"
సికింద్రాబాద్, జూలై 10: లష్కర్లో జరిగే...
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
Neerabh Kumar Prasad, IAS: Champion of Good Governance
A Leader Who Believes Development Begins with Empowering People
"Inclusive growth is meaningful...