మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
Posted 2026-04-09 13:55:48
0
151
మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో డిసిపి భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఎడి సురేఖ, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో, నకిలీ పత్తి విత్తనాల వినియోగంతో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో అర్ధనారీశ్వరిగా దర్శనమిచ్చిన మారెమ్మ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీవిరుపాక్షి మారెమ్మ...
పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు
పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని...
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క.
కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
శక్తి బృందాలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు
*ప్రకాశం జిల్లా తేది:20.01.2026*
*మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి...
Punjab's Agricultural Reforms and MSP Policy Updates
Agricultural reforms and Minimum Support Price (MSP) discussions continue to play a crucial role...