విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం

0
134

విజయవాడ 

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం 

 

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు గౌస్ మొయిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు

 

*మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*

 

కమిటీల నియామకం, డిజిటలైజేషన్

పార్టీ యంత్రాంగం సిద్ధం

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 5,000 మందితో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం 

 

ఇప్పటికే 4,000 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్ చేయగా, మిగిలిన 1,000 మందిని త్వరలో పూర్తి

 

సభ్యుల పేర్లు, స్పెల్లింగ్ తప్పులు లేదా ఫోటోలలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి పార్టీ 'ఎడిట్' ఆప్షన్‌ను కల్పించింది.

 

డివిజన్ స్థాయిలో సోషల్ మీడియా, ఐటీ విభాగం, మహిళా, యువజన విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ త్వరలో ప్రారంభించబోయే ఓటర్ల జాబితా సవరణకార్యక్రమం

 

నియోజకవర్గంలోని 263 బూత్‌లకు ఇప్పటికే ఏజెంట్లను గుర్తించడం జరిగింది. 

 

వీరు బూత్ లెవల్ అధికారులతో కలిసి పని చేస్తారు.

 

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు,

డబుల్ ఓట్ల గుర్తింపు

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -రెండు చోట్లా ఓట్లు ఉన్న వారిని గుర్తించి, అక్రమ ఓట్లను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి

 

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలా వ్యవహరించినందుకు గాను ఏబీఎన్ రాధాకృష్ణపై నిరసన

 

పార్టీ ఆదేశాల మేరకు, రేపు ఉదయం 9:30 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పార్టీ యంత్రాంగం ఫిర్యాదు 

 

 జగన్ పై తప్పుడు ప్రచారాలు లేదా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోము

Search
Categories
Read More
Tamilnadu
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
  న్యూస్ (భారత్ ఆవాజ్ ) జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు...
By Midathapalli Kiran Kumar 2026-04-27 03:33:09 0 155
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.
సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్...
By Pagadala Venkateswar 2026-04-27 06:17:46 0 67
Andhra Pradesh
రైతులకు ఆర్థిక సహాయం : మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు టౌన్ లో ఉల్లిగడ్డ రైతులకు...
By Hari Krishna 2026-01-03 14:26:39 0 254
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : నగదు లెక్కింపులో సాయం చేస్తానంటూ మోసం
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం లో ఐఓబి బ్యాంకులో రత్నమ్మ అనే మహిళ నగదు డ్రా చేస్తుండగా,...
By Kothuru Murali 2026-02-20 10:55:38 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com