విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం

0
161

విజయవాడ 

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం 

 

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు గౌస్ మొయిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు

 

*మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*

 

కమిటీల నియామకం, డిజిటలైజేషన్

పార్టీ యంత్రాంగం సిద్ధం

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 5,000 మందితో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం 

 

ఇప్పటికే 4,000 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్ చేయగా, మిగిలిన 1,000 మందిని త్వరలో పూర్తి

 

సభ్యుల పేర్లు, స్పెల్లింగ్ తప్పులు లేదా ఫోటోలలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి పార్టీ 'ఎడిట్' ఆప్షన్‌ను కల్పించింది.

 

డివిజన్ స్థాయిలో సోషల్ మీడియా, ఐటీ విభాగం, మహిళా, యువజన విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ త్వరలో ప్రారంభించబోయే ఓటర్ల జాబితా సవరణకార్యక్రమం

 

నియోజకవర్గంలోని 263 బూత్‌లకు ఇప్పటికే ఏజెంట్లను గుర్తించడం జరిగింది. 

 

వీరు బూత్ లెవల్ అధికారులతో కలిసి పని చేస్తారు.

 

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు,

డబుల్ ఓట్ల గుర్తింపు

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -రెండు చోట్లా ఓట్లు ఉన్న వారిని గుర్తించి, అక్రమ ఓట్లను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి

 

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలా వ్యవహరించినందుకు గాను ఏబీఎన్ రాధాకృష్ణపై నిరసన

 

పార్టీ ఆదేశాల మేరకు, రేపు ఉదయం 9:30 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పార్టీ యంత్రాంగం ఫిర్యాదు 

 

 జగన్ పై తప్పుడు ప్రచారాలు లేదా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోము

Search
Categories
Read More
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 1K
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 181
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 204
Andhra Pradesh
స్పా సెంటర్ల బ్యూటీ పార్లర్ పేర్లతో మా వృత్తికి ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది అధ్యక్షులు మూషిడిపల్లి రమణ
*స్పా సెంటర్లు బ్యూటీ పార్లర్ లు పేర్లతో మా వృత్తికి ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది - అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-16 07:02:30 0 192
SURAKSHA
P. Amudha, IAS: Driving Transparent and People-Centric Governance
An accomplished IAS officer whose commitment to transparent governance, administrative reforms,...
By Lokeshwari Panthadi 2026-07-20 07:57:28 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com