విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం

0
135

విజయవాడ 

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం 

 

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు గౌస్ మొయిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు

 

*మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*

 

కమిటీల నియామకం, డిజిటలైజేషన్

పార్టీ యంత్రాంగం సిద్ధం

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 5,000 మందితో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం 

 

ఇప్పటికే 4,000 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్ చేయగా, మిగిలిన 1,000 మందిని త్వరలో పూర్తి

 

సభ్యుల పేర్లు, స్పెల్లింగ్ తప్పులు లేదా ఫోటోలలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి పార్టీ 'ఎడిట్' ఆప్షన్‌ను కల్పించింది.

 

డివిజన్ స్థాయిలో సోషల్ మీడియా, ఐటీ విభాగం, మహిళా, యువజన విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ త్వరలో ప్రారంభించబోయే ఓటర్ల జాబితా సవరణకార్యక్రమం

 

నియోజకవర్గంలోని 263 బూత్‌లకు ఇప్పటికే ఏజెంట్లను గుర్తించడం జరిగింది. 

 

వీరు బూత్ లెవల్ అధికారులతో కలిసి పని చేస్తారు.

 

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు,

డబుల్ ఓట్ల గుర్తింపు

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -రెండు చోట్లా ఓట్లు ఉన్న వారిని గుర్తించి, అక్రమ ఓట్లను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి

 

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలా వ్యవహరించినందుకు గాను ఏబీఎన్ రాధాకృష్ణపై నిరసన

 

పార్టీ ఆదేశాల మేరకు, రేపు ఉదయం 9:30 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పార్టీ యంత్రాంగం ఫిర్యాదు 

 

 జగన్ పై తప్పుడు ప్రచారాలు లేదా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోము

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.
పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన...
By Pagadala Venkateswar 2026-05-02 04:18:22 0 65
Telangana
సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్...
By Bittu Bittu 2025-12-21 12:55:48 0 339
Andhra Pradesh
ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.
అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు...
By Karapati Gopi 2025-12-29 03:10:53 0 258
Andhra Pradesh
ఉత్తమ అవార్డు అందుకున్న సబ్ రిజిస్టర్ శాఖ ఉద్యోగి అమీర్.
సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు...
By Gadiyapudi Narendra 2026-01-27 05:52:53 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com