సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత

0
92

పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹51,000 చెక్కును మంగళవారం అందజేశారు. పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు ఆదేశాల మేరకు, టీడీపీ నాయకుడు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, 24వ వార్డ్ ఇంచార్జ్ ధర్మతేజ, సులోచన, మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ కలిసి ఆమె నివాసంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 174
Andhra Pradesh
క్వారీ రాళ్లు పడిన బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది : గాదె
 గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రమైన ఫిరంగిపురం కొండ సమీపంలో ఉన్న గొల్లపాలెంలో సోమవారం...
By John Baji 2025-12-31 01:38:36 0 131
Telangana
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప...
By Ponnala Srinivasrao 2026-03-26 05:06:44 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com