బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
Posted 2026-04-07 05:35:04
0
172
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మద్యం మత్తులో కొందరు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్ఐ చిన్న రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ITR Filing Made Easy for Stress-Free Tax Compliance
ITR (Income Tax Return) Filing is essential for individuals, professionals, and businesses to...
తీర మౌలిక సదుపాయాలతో విశాఖకు పెట్టుబడుల ఊపు
సముద్ర తీర ప్రాంతం, సబ్సీ కేబుల్ కనెక్టివిటీ, సమృద్ధిగా లభించే శక్తి వనరులు వంటి అనుకూల...
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
UP Defence Corridor Develops Specialised Manufacturing Hubs
Uttar Pradesh is advancing its Defence Industrial Corridor by developing specialised...
ఎంపీ కేశినేని శివనాద్ కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం.
*ప్రచురణార్థం* *11-01-2026*
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న...