కేంద్ర కేబినెట్ భేటీ

0
81

*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

 

*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*

 

*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*

 

రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.

 

ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.

 

భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్ ఏర్పాటుకు ఆమోదం.

 

పూల్‌ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.

 

కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.

 

పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.

 

198 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఏర్పాటు.

 

గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.

Search
Categories
Read More
Bharat Aawaz
 Article 7 -“Rights of Migrants who Moved to Pakistan During Partition”
 Article 7 of the Indian Constitution What Does Article 7 Say? Article 7 deals with a very...
By Bharat Aawaz 2025-07-02 18:47:39 0 4K
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:29 0 130
Andhra Pradesh
శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్...
By Pagadala Venkateswar 2026-04-27 06:15:37 0 67
Telangana
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
By Gandla Vaijanath 2026-03-27 03:37:55 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com