ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు

0
170

రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు అసెంబ్లీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఆధ్వర్యంలో* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు LV. వెంకటశర్మ గారు, మాజీ OBC మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గపురం చిన్న ఈరన్న, అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ తోగట నరసింహులు పాల్గొని వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో పని చేయడం చాలా అదృష్టం ఎందుకంటే ... దేశం ఫస్ట్... పార్టీ నెక్స్ట్... సెల్ఫ్ లాస్ట్... అనే నిదానంతో 2 పార్లమెంట్ స్థానాల నుంచి 300 పార్లమెంట్ స్థానాల వరకు వ్యాప్తి చెంది భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు చాలా గర్వపడదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు రూరల్ మండల అధ్యక్షుడు పార్లపల్లి వెంకటేష్, వ్యాపారవేత్త గణప వీరేష్, పట్టణ మహిళ అధ్యక్షురాలు రాజేశ్వరి, భాగ్యమ్మ పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరమణ, నరేంద్ర, రాఘవేంద్ర, విరుపాక్షి, రంగన్న, వెంకటస్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చిత్తూరు జిల్లాలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్యటన
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా...
By Benguluri Madhubabu 2026-02-06 04:46:56 0 248
Telangana
తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్...
By Sunka Santhosh 2026-05-21 14:38:55 0 126
Andhra Pradesh
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.
మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)...
By Shyamala Yadagiri 2026-04-28 00:34:00 0 201
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్...
By Kothuru Murali 2026-04-04 06:16:59 0 146
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com