పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐ

0
109

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు వచ్చిన కథనం అవాస్తవమని సీఐ జయరామయ్య శుక్రవారం తెలిపారు. అతను బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల రూపాయలు నష్టపోయి, అప్పులు చేశాడని, చోరీయత్నం చేస్తూ మహిళపై కత్తితో దాడి చేశాడని వివరించారు. కోర్టు ఆదేశాలతోనే స్టేషన్ కు హాజరై సంతకాలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...
By Pagadala Venkateswar 2026-05-22 12:43:17 0 42
Andhra Pradesh
ఏపీ జనాభా పథకం: దూరదృష్టి నిర్ణయమా? రాజకీయ వ్యూహమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా తగ్గుదల భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని భావిస్తూ, మూడో బిడ్డకు...
By Babitha Babitha 2026-05-22 06:13:08 0 41
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-16 12:37:14 0 581
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా  జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:04 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com