వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.

0
153

ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారు 300 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అభిమానులు మాట్లాడుతూ మాకు చాలా సేవలు అందించాడని చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నటువంటి పేద విద్యార్థులకు ప్రజలకు చాలా మంచి చేశాడని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధరణి రెడ్డి అభిమానులు బాలనాగిరెడ్డి అభిమానులు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Technology
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India...
By BMA ADMIN 2025-05-22 18:14:35 0 2K
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-20 17:57:37 0 43
Andhra Pradesh
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం...
By Chennaiah Kati 2026-03-08 04:20:14 0 280
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com