మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|

0
67

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో నిర్వహిస్తున్న “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రక్షిషణ మహాభియాన్ – 2026” శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఈ శిక్షణ శిబిరం తొలి రోజు కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ గీత మూర్తి, స్టేట్ సోషల్ మీడియా కో-కన్వీనర్ వేముల వేణుగోపాల్, సీనియర్ నాయకుడు అకెళ్ల శర్మ, ప్రక్షిషణ శిబిరం క్లస్టర్ ఇన్‌చార్జ్ మల్లికా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ తరఫున విశిష్ట అతిథిగా బద్దం మహిపాల్ రెడ్డి హాజరై శిక్షణార్థులకు సూచనలు అందించారు.

ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య భరద్వాజ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 192
Andhra Pradesh
మదనపల్లి: యోగివేమన తెలుగు వారికి అదృష్టం.
అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ, యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం, ఆయన...
By Pagadala Venkateswar 2026-01-20 06:42:10 0 117
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని...
By Ratna Sekhar 2026-02-19 19:34:00 0 497
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com