మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.

0
103

మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, 800 బస్తాల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సిఐ శివన్న ఫిర్యాదు మేరకు, మిల్లు యజమానులైన ధీరజ్, కిషోర్, నమో నారాయణలపై ఈసీ యాక్ట్ (EC Act) కింద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ బియ్యం నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు శనివారం హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 293
Andhra Pradesh
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
By Rajini Kumari 2025-12-16 11:15:56 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com