SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు
Posted 2026-03-28 08:55:10
0
131
శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:
శ్రీకాకుళం జట్టు కళాసీల కూలీలకు సంబంధించిన రేట్లపై సంబంధిత వర్తకులతో శనివారం అధికారికంగా అగ్రిమెంట్ కుదిరింది.
ఎంతో కాలంగా తమ పనికి తగిన వేతనం పెంచాలని ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సంఘం నాయకులు తిరుపతిరావు తెలిపారు.
ఈ కొత్త ఒప్పందం నేటి నుండి మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు.
రోజుకు రూ.75లు వేతనం పెరిగినట్లు నాయకులు పేర్కొన్నారు.
స్థానిక పొట్టి శ్రీరాములు డైలీ మార్కెట్ వద్ద కూలీల పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ...
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య...
కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు...