బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|

0
86

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర స్వామి వారిని 133వ డివిజన్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లాలని ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 133వ డివిజన్ బిజెపి అధ్యక్షులు అజయ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్, ఉదయ్ ప్రకాష్, మహేష్ రాజ్, మల్లికార్జున్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-01-26 12:37:20 0 127
Andhra Pradesh
అత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు చేసిన ఎస్ఐ గారు
పుంగనూరులో ఈనెల మూడున వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద...
By Kothuru Murali 2026-01-07 13:00:08 0 115
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 110
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com