శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.

0
130

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, రాయలసీమ రీజనల్ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని, ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక అయిన శ్రీరాముని మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. స్థానికంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Former Jharkhand CM Shibu Soren Passes Away=he also fought for Seperate Jharkhand State
Ranchi / New Delhi, August 4, 2025Veteran tribal leader and former Jharkhand Chief Minister Shibu...
By Bharat Aawaz 2025-08-04 04:48:51 0 892
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 145
Andhra Pradesh
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*   * వాషింగ్టన్‌:...
By Rajini Kumari 2026-01-20 10:31:15 0 132
Andhra Pradesh
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
By Pagadala Venkateswar 2026-01-23 11:03:57 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com