బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

0
219

చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ బ్యాంకులో అత్యధిక ఖాతాలతో ముందుకు సాగుతుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఏ పరిచారు ఈ యొక్క బ్యాంకు సేవలను రైతులు చిన్న వ్యాపారస్తులు విద్యార్థులు అందరు వినియోగించుకోవాలని వారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్,Po, క్యాషియర్ తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పిండ్రాంతి హనుమాతరావు,యాడవెల్లి పుల్లారావు,షేక్ సొందు,గన్నా అశోక్, చిలుకూర్ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ,భాస్కర విజయ్,పుట్టపాక, లక్ష్మినారాయణ, నూకపంగు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 46
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం
కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే...
By Hari Krishna 2025-12-14 06:55:23 0 276
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com