అలిండియా అంబేద్కర్ యువజన సంఘం

0
297

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం

 భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం 

 అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు 

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ అన్నారు బుధవారం నాడు పటాన్చెరువు అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహా మహా సామ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా అశోక చక్రవర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడరం వినయ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు పాల్గొని మాట్లాడుతూ అశోక చక్రవర్తి కాలంలో సుపరిపాలన శాంతి సంరక్షణ అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించి రాజ్యాంగాన్ని సుభిక్షంగా 42 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలోనే పేరుగాంచిన బోధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహా సామ్రాట్ అశోక చక్రవర్తి అని గుర్తు చేశారు, మన అశోకుని జీవితాన్ని నేటి పాలకులకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు ప్రముఖ రచయిత గవ్వరాజు, బుద్ధిష్ట్ సొసైటీ ఆర్గనైజర్ తోకల సంజీవరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కోశాధికారి యంజాల వినోద్ కుమార్,

Search
Categories
Read More
Andhra Pradesh
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్ తేదీ: 31.12.2026   జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
By Rajini Kumari 2026-01-31 10:47:11 0 169
Andhra Pradesh
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-05-17 00:55:53 0 62
Telangana
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
By Sidhu Maroju 2025-12-16 13:40:34 0 213
Andhra Pradesh
​ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.
మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-13 01:39:56 0 132
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 11:11:28 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com