పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
Posted 2026-06-20 16:25:09
0
77
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజీ కేసులు, కాన్ఫిడబుల్ కేసులు, ఎక్సైజ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులకు న్యాయమూర్తులు పలు కీలక సూచనలు చేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి మార్గం సుగమం అయింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో...
వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు...
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ
26-12-2025
ప్రచురణార్ధం
*వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
Karnataka Strengthens Flood Mitigation and Disaster Management
Karnataka continues to enhance its disaster management framework through comprehensive flood...