తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు

0
118

రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు తెలిపారు బుధవారం రోజు సాయంత్రం మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు గారు మంత్రి లోకేష్ గారికి సునంగా వివరించారు నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకుడు స్పష్టం చేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 85
Andhra Pradesh
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
కర్నూలు : పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ : ...
By Hari Krishna 2025-12-23 02:16:31 0 173
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com