DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి

0
262

 

 

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు స్వయంగా ఎమ్మిగనూరు డివిజన్ DSP గారికి అందజేశారు.

 

ఈ సందర్భంగా రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమానికి పోలీసు శాఖ సహకారం అందించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందనాతి వేణుగోపాల్ రెడ్డి, కడిమెట్ల నాగభూషణ్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
By Boiena Rajesh 2026-04-01 00:39:34 0 176
Telangana
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
    TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
By Midathapalli Kiran Kumar 2026-05-22 07:52:27 0 34
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 360
Andhra Pradesh
Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!
మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:13:52 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com