మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
Posted 2026-03-24 12:09:45
0
123
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*
మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*జిల్లాలో ఉండే రౌడీ షీటర్స్ పై ప్రత్యేకంగా పెట్టడం జరిగింది*
ఐజి పి అశోక్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ
సాధారణ తనిఖీలలో భాగంగా మచిలీపట్నం, పెడన లోని పలు పోలీస్ స్టేషన్ లు సదర్శించాను
స్టేషన్ లలో నమోదైన కేసు వివరాలు వాటి పరిష్కార మార్గాల గురుంచి వివరాలు సేకరించం
జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళల పై అత్యాచార ఘటనలు జరగకుండా ఎస్ పి విద్యాసాగర్ ప్రత్యేక దృష్టి సారించారు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు నివారణ శాతం తగ్గుముఖం పట్టింది
జిల్లా లో ని పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంది
రౌడీ షీటర్ లో మరల ఏదైనా క్రైమ్ లో ఉండిన యెడల వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 19.01.2026*
*• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా...
భారత్-అమెరికా వాణిజ్య వివాదం: రైతుల హక్కులపై మోదీ కీలక ప్రకటన
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త సవాళ్లు తలెత్తాయి. ఇటీవల అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై...
ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి...