పంట మార్పిడితో అధిక లాభాలు: ఏవో శ్యామసుందర్

0
164

పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి, కలవరాయిలో మంగళవారం రైతన్న మీకోసం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలన్నారు. ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని మామిడి, జీడీ, పామాయిల్ పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

#RAJESH 

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com