మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.

0
21

రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు మంగళవారం అమరావతిలోని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ముస్లిం మైనార్టీల సమస్యలు, హజ్ యాత్రికుల సౌకర్యాలపై చర్చించారు. హజ్ యాత్రకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆధునిక హజ్ హౌస్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 40
Andhra Pradesh
కులగణన నుండి నైపుణ్యగణన వైపు.. ఒక సాహసోపేత అడుగు.
భారత రాజకీయ క్షేత్రంలో దశాబ్దాలుగా ‘కులగణన’ అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంటూ వస్తోంది....
By John Baji 2026-01-11 04:54:34 0 86
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
By Pagadala Venkateswar 2026-01-28 10:12:41 0 38
Andhra Pradesh
Nara Lokesh: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.. విధివిధానాలపై లోకేశ్ చర్చ.
సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ప్రాన్స్‌లోని విధానాలను అధ్యయనం చేయాలన్న లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-29 06:27:01 0 38
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com